Tuesday, December 29, 2009

ప్రాంతీయ తత్వం పెను సవాలే ! చర్చలతోనే పరిష్కారం

'సమాజాన్ని, దేశాన్ని సమైక్యంగా ఉంచడమే కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానం తప్ప, విభజించడం కాదు. రాజ్యాంగం పరిధిలో ప్రతి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి, విలువ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. భిన్నాభిప్రాయాలు, సిద్దాంతాలు కలిగిన వ్యక్తుల కష్టనష్టాల్ని చర్చల ద్వారా పరిష్కరించవచ్చునని మేం విశ్వసిస్తున్నాం.' - ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్